
మంత్రిపై మండిపడుతున్న హిందూ సంఘాలు….తిరుపతి డిక్లేరేషన్ రచ్చ…
అమరావతి: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి కొడాలి నాని ఇటీవల అసభ్యకరరీతిలో మాట్లాడినా మాటలు ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఆయనపై హిందూ …
Reflection of Reality
అమరావతి: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి కొడాలి నాని ఇటీవల అసభ్యకరరీతిలో మాట్లాడినా మాటలు ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఆయనపై హిందూ …
తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి పెంపు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 25 మంది సభ్యుల పాలకమండలికి నిన్న …
అమరావతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ పారిశ్రామిక …
అమరావతి, 21 జూన్: ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దూకుడుగా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్… మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని …
అమరావతి, 20 జూన్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ …
హైదరాబాద్, 4 జూన్: ఏపీ సీఎం జగన్…తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన్ని టీటీడీబోర్డు సభ్యుడిగా నియమిస్తారని తెలుస్తోంది. కాగా, …
హైదరాబాద్, 24 ఏప్రిల్: వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి..మరోసారి చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారీ స్థాయిలో బంగారం తరలింపు జరుగుతున్నా టీటీడీ …
హైదరాబాద్, 15 ఫిబ్రవరి: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య… అధికార టీఆర్ఎస్లోకి వెళతారని …
విజయవాడ. 31 జనవరి: శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫైల్ పంపి 3 నెలలు అవుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. …
హైదరాబాద్, 22 జనవరి: తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమార్కులకు నిలయంగా మారిపోయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఈ ఉదయం పలువురు బీజేపీ నేతలతో …
తిరుమల, నవంబర్ 17, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి …
తిరుమల, అక్టోబరు 29, టీటీడీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2019వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్, పెద్ద డైరీ, చిన్న …
తిరుమల, ఆగస్టు 29: తిరుమల శ్రీవారికి భక్తులు నాణేల రూపంలో సమర్పించిన కానుకలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. టీటీడీ నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల విలువచేసే స్వదేశీ, …
తిరుపతి, 17 జూలై: ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో సభ్యులుగా ఎటువంటి ఆధ్యాత్మిక చింతన, సంస్కారం, హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేనివాళ్లే ఉన్నారని మాజీ ప్రధాన …
న్యూఢిల్లీ, జూన్ 13 : తిరుమల తిరుపతి దేవస్థాన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీం కోర్టుకు చేరింది. తమ నియామకాలపై తమకు సమాచారం ఇవ్వకుండా …
భయాందోళనలో భక్తులు జాగ్రత్త వహించాలంటున్న టిటిడి తిరుమల జూన్ 11: వెంకటేశ్వర అభయారణ్యంలోని ఏనుగుల గుంపు తిరుమల సమీపంలోని శ్రీవారి పాదాల వద్ద హల్చల్ చేసింది. శ్రీవారి …
తిరుపతి, జూన్ 9 : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులు రమణదీక్షితులుపై కక్ష తీర్చుకున్నారని మఠాధిపతులు, పీఠాధిపతులు ఆరోపించారు. పింక్ డైమండ్ అనేది పగిలే ప్రసక్తే లేదని …
తిరుపతి, జూన్ 9 శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు… ఇందులో తప్పేంటి? ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి. ప్రజా సమస్యలపై …
తిరుపతి, జూన్ 8 : తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పద్దతి ఏమాత్రం బాగోలేదని, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి …
తిరుమల జూన్ 8 : తిరుమలలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి కారులో మంటలు చెలరేగగా, మరొకటి ఘాట్ రోడ్డులో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ …
తిరుపతి, 6 జూన్: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2018 – 19 విద్యా సంవత్సరానికిగాను బ్యాచిలర్ …
తిరుమల, జూన్ 6 : తిరుమలలో మంగళవారం అర్థరాత్రి తమిళనాడు పోలీసులు హల్చల్ చేశారు. నేరస్థులను అదుపులోకి తీసుకోవడానికి కొండపై గందరగోళం సృష్టించారు. 11 మంది నేరస్తులను …
తిరుపతి, జూన్ 6 : తిరుమల తిరుపతి దేవస్థానం టాటాలు నిర్మించే ఓ కాన్సర్ ఆసుపత్రికి 25 ఎకరాల భూమిని కేటాయించింది. అంతేనా రూ. 40 కోట్ల …
తిరుపతి, జూన్ 4: ఓ అవ్వ… ఓ అమ్మ… ఓ మనవరాలు.. అందరూ దొంగలే… దొంగతనం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య… అది వారసత్వం. ఒక్కచోటేనా… …
హైదరబాద్, జూన్ 5 : తనపై ఎవరెవరో ఆరోపణలు చేస్తున్నారని, తాను ఆస్తులు పెంచుకున్నట్లు, అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు చేస్తున్నారని వాటిపై సిబిఐచే విచారణకు తాను సిద్ధంగా …
తిరుపతి, మే 29 : పింక్ డైమండ్… పింక్ డైమండ్… ఏమిటీ పింక్ డైమండ్… ఆ పింక్ డైమండ్ పేరు చెబితే ప్రభుత్వం కూడా ఉలిక్కిపడుతోంది. ఎందుకు? …
అమరావతి, మే 26 : అసలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు కలుగజేసుకున్నామా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోలోపల మధనపడిపోతూంటే, ఆయన మంత్రి వర్గ …
అమరావతి, మే 26 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు తలంటేశారు. అందరూ వద్దూ.. వద్దూ అంటున్నా …
అమరావతి, మే 26 : తెలుగుదేశం ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్కు జ్ఞానోదయం కలిగిందట. లెంపలేసుకుని, నోరు జారిన మాట వాస్తవమే. అలా అని ఉండకూడదు. ఇకపై …
శ్రీకాకుళం, మే 25 : తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. గులాబీ డైమండ్ ఏమయ్యింది..? ఎక్కడ ఉంది.? ఎలా దేశాలు దాటిపోయింది.? డైమండ్ …
తిరుపతి, మే 24 : తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. ఈ సంఘటన తిరుపతిలో కలకలం …
న్యూ ఢిల్లీ, మే 22: తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) లో అర్చకుల పై విధించిన 65 వయోపరిమితి కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి స్థానం నుండి …
తిరుమల, మే 22: తిరుమలలో ఏం జరుగుతోంది ? రోజుకో దుమారం ? ఒక సమస్య ఆరోపణ తర్వాత మరొకటి ? ఎందుకు ఇన్ని ఆరోపణలు ? …
తిరుపతి, మే 21: తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడి) ఈ మధ్య చాలా ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఆరోపణలు చేసింది, చేస్తున్నది ఎవరో కాదు, స్వామి వారి ప్రధాన …
తిరుపతి, మే 20: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి) ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వామి వారి నగలపై వస్తున్న ఆరోపణల పై స్పష్టీకరణ ఇచ్చారు. శ్రీవారి …
తిరుమల, మే 18 : తిరుమల ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులు ఇంటికి తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు అంటించింది. తిరుమల ఆలయంలో జరిగే అంశాలపై వ్యాఖ్యలు …
తిరుమల, మే 17 : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండి వచ్చిందో లేదో వివాదాస్పద నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సుప్రీం కోర్టు పరిధిలోని మిరాశీ తేనె తుట్టెను …
తిరుమల, మే 8 : తిరుమల ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఓ కారులో మంటలు వ్యాపించాయి. ఇంజన్ మొత్తం అలుముకున్నాయి. సకాలంలో అగ్నిమాపక దళ …
తిరుమల, మే8 : తిరుపతి నుంచి తిరుమలకు కనుమ దారి(రెండో ఘాట్)లో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పిల్ల మృతి చెందింది. రాత్రి …
తిరుపతి, మే 5 : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు …
తిరుపతి, మే 2 : భక్తులకు కోరుకున్నప్పుడు, కోరుకున్న సమయానికి వేంకటేశ్వర స్వామి దర్శనభాగ్యం కలిగే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనున్నది. ఇప్పటికే ఈ ప్రయత్నాలు …
తిరుమల, ఏప్రిల్ 28 : తిరుమల శ్శ్రీవారి బూందీ పోటులో మరోమారు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో గమనించడంతో అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. …
అమరావతి, 23 ఏప్రిల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారా? అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న రాజకీయాలు …
తిరుపతి, 17 ఏప్రిల్: టీటీడీ పేరుతో కొన్ని నకిలీ వెబ్సైట్లు నడుస్తున్నాయని, భక్తులు వాటిని నమ్మవద్దని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. సోమవారం తిరుపతి పరిపాలన …
తిరుపతి, 10 ఏప్రిల్: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు రోజుకే కోట్లాది …