
సొంత కులానికే జగన్ బాగా ఉపయోగపడుతున్నారు…
అమరావతి: ప్రతిరోజూ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ …
Reflection of Reality
అమరావతి: ప్రతిరోజూ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ …
గుంటూరు: టీడీపీకి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అధిష్ఠానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన …
కడప: సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీకి భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీకి ఇద్దరు ఇద్దరు కీలక నేతలు వారి అనుచరులతో సహా వైసీపీలో …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. అందులో భాగంగా నేడు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 11 …
విజయవాడ: బీసీ రిజర్వేషన్లు తగ్గడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా వర్గాలు ఎలా నష్టపోతున్నాయో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వివరించారు. ఒక పక్క బీసీల …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ బీజేపీ—జనసేనలు పొత్తుతో ముందుకెళ్లనున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో పొత్తు గురించి …
అమరావతి: స్థానిక సంస్థలకు టీడీపీ సిద్ధమైంది. ఈరోజు ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేసేందుకు కళా …
విశాఖపట్నం: స్థానిక సంస్థలు ఏపీ రాజకీయాలని హీటెక్కించాయి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలని గెలిచి సత్తా చాటాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే విశాఖపట్నంపై స్పెషల్ ఫోకస్ …
అమరావతి: 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వైసీపీలో ప్రత్యక్షంగా చేరకపోయిన, పరోక్షంగా వైసీపీకి మద్ధతుగా …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పొత్తుల కోసం చూస్తున్నారు. స్థానిక సంస్థల షెడ్యూల్ ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉండటంతో…పార్టీలు వ్యూహాలు సిద్దం …
అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు మాత్రం …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ మిత్రపక్షం జనసేనతో …
అమరావతి: ఏపీలో స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయాల్లో వేడి రాజేసింది. హైకోర్టు 59.85 శాతం రిజర్వేషన్లు కుదరవని, 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు …
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్ధులు ఎవరు పోటీ చేయరని సీనియర్ నేత జేసీ దివాకర్ …
అమరావతి: ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సీఎం జగన్ సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటికే వైసీపీ శ్రేణులుకు …
అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నమానే పేరుతో ఏపీ ప్రభుత్వం భూములు కొట్టేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కొత్తూరు తాడేపల్లిలో ప్రజల నుంచి బలవంతంగా …
అమరావతి: ఈరోజు అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు నెలలుగా మైనార్టీల్లో ఎన్.పి.ఆర్.పై నెలకొన్న భయాందోళనలను …
అమరావతి: ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానికంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీల …
అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో 4.5 లక్షల మంది వాలంటీర్లపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు …
అమరావతి: మార్చి నెలలోపే స్థానిక సంస్థల ఎన్నికలని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నేతలు బీసీ రిజర్వేషన్ల విషయంలో గొడవపడుతున్నారు. …
అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరూ చూడని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మద్యం బాటిళ్ళని ప్రెస్ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై రగడ రాజుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వైసీపీ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు 59.85 రిజర్వేషన్లు కుదరవని యథావిధిగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి …
అమరావతి: ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థలు మళ్ళీ పెండింగ్లో పడ్డాయి. ఈరోజు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 59.85 శాతం రిజర్వేషన్ నిర్ణయాన్ని న్యాయస్థానం …
అమరావతి: గ్రామ వలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలేనని సభాముఖంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వలంటీర్లు అంటే ఉచితంగా …
అమరావతి: అతి త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల గురించి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించబోయే ఎత్తుగడలను ముందే వెల్లడించారు. …
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై నిదానంగా పట్టు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్న అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తుంది. భవిష్యత్లో పార్టీపై పట్టు తెచ్చుకోవాలంటే యువనేతల అండ …
విశాఖపట్నం: ఫిబ్రవరి 27న చంద్రబాబు విశాఖ పర్యటనలో ఎయిర్పోర్టు ఆవరణలోనే భంగపాటు ఎదురైన విషయం తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. చంద్రబాబును …
అనంతపురం: ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదం బాగా వినపడుతున్న విషయం తెలిసిందే. ఏమైనా ఆందోళనలు, నిరసనలు వచ్చినప్పుడు, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని …
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలని నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 6వ …
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ ని చూస్తే జాలేస్తోందని, శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం …
విశాఖపట్నం: చంద్రబాబు పట్ల విశాఖపట్నం పోలీసుల వ్యవహరించిన తీరుని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. విశాఖలో వైసీపీ భూకబ్జాల గుట్టురట్టు అవుతుందనే భయంతోనే చంద్రబాబు …
విశాఖపట్నం: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చి ధర్మాలు చేయించాల్సిన అవసరం తమకు లేదని, పులివెందుల …
విశాఖపట్నం: గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై టీడీపీ కేడర్ సీరియస్ …
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. విశాఖపై ఎల్లోమీడియాతో చంద్రబాబు …
అమరావతి: గురువారం విశాఖపట్నంకు వెళ్ళిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద గురువారం చోటు …
విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టులో చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖకు వచ్చారు. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న …
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మూడు రాజధానులని అడ్డుకుంటున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ మండిపడుతున్నాయి. …
విశాఖపట్నం: మూడు రాజధానుల నిర్ణయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ మొదలైంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వ్యతిరేకిస్తున్న …
విశాఖపట్నం: జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి మద్ధతుగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆందోళనలు ఉత్తరాంధ్రలో …
విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ …
హైదరాబాద్: ఎప్పటిలానే ఈరోజు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఫ్లెక్సీలపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, …
అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం విద్యార్ధులకు ఉపయోగపడేలా జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పతాకంపై టీడీపీ నేతలు విమరసలు చేస్తున్నారు. …
అమరావతి: జగన్ ప్రభుత్వం ఉగాది నాడు పేదలకు 25 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …