
ఎన్నికలు రీషెడ్యూల్కు ప్రతిపక్షాలు డిమాండ్…
అమరావతి: కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు త్వరగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం గవర్నర్, సుప్రీం కోర్టుకు వెళ్లింది. …
Reflection of Reality
అమరావతి: కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు త్వరగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం గవర్నర్, సుప్రీం కోర్టుకు వెళ్లింది. …
అమరావతి: సీఎం జగన్ ఎస్ఈసీ రమేష్కుమార్ కేంద్రం హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై చర్చ నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తీవ్ర పదజాలంతో …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తొలుత ఆరు వారాల పాటు వాయిదా అని చెప్పిన..ఆ తరువాత కరోనా …
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో హఠాత్తుగా తెర పైకి వచ్చిన లేఖ.. వైరల్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ …
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే అంశం ఎన్నికల సంఘం చేతిలోనే ఉందని సుప్రీం కోర్టు చెప్పడంతో ఏపీలోని జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టినట్లు …
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన, వైసీపీలోకి వలసల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. కడప .. ప్రకాశం జిల్లాల నుండి ఇప్పటికే పలువురు నేతలు …
అమరావతి: టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ పోలీసులపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు స్థానిక …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడటమేంటి..? అని ఆగ్రహం …
అమరావతి: ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నుంచి వరుసగా నేతలు వైసీపీలోకి క్యూ కట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో …
ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో జరుగుతున్న పరిణామాలపైన కేంద్ర …
అమరావతి: కరోనా వైరస్ ప్రభావం కారణంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్ధానికపోరును ఆరు వారాలపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో ప్రతిపక్షాలు …
హైదరాబాద్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్ లో …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసేందుకు ఎన్నికల …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఫ్యాన్ కిందకు వచ్చారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ …
గుంటూరు: టీడీపీకి ఏ మాత్రం టైమ్ బాగోలేదు. వరుసగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతూనే ఉన్నారు. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని చోట్లా …
విశాఖపట్నం: కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఓ ఆరు వారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు …
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనను చూసే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే సిద్ధాంతాలంటూ …
చీరాల: కరణం బలరాం వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడమే చీరాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. అయితే కరణం చేరి 24 గంటలు గడవక ముందే నియోజకవర్గంలో ఆమంచి వర్సెస్ …
కర్నూలు: కీలక నేతలంతా టీడీపీకి షాకుల మీద షాకులిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం …
విజయవాడ: రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ కార్పొరేషన్పై టీడీపీ పట్టు బిగిస్తుంది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో …
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అసలు టైమ్ బాగోలేదు అనుకుంటా. ఇప్పటికే చాలాచోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్స్ వేయలేకపోయారు. అటు నేతలంతా క్యూ కట్టి వైసీపీలోకి …
అమరావతి: ప్రతిపక్ష టీడీపీకి గట్టి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ …
చీరాల: టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తాజాగా వైసీపీకి మద్ధతుగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు వెంకటేష్ కూడా వైసీపీ తీర్ధం …
అమరావతి: ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సూపర్ విక్టరీ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ అయ్యారు. నిన్న మాచర్లలో జరిగిన ఘటనపై మరోసారి స్పందించారు. మాచర్లలో వైసీపీ నాయకుల దాడిలో …
అమరావతి: టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వైసీపీలో తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఈయన ఒక్కసారిగా వైసీపీ …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంటే ఈసీ, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. చిత్తూరు …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీని వీడగా, తాజాగా చంద్రబాబు సన్నిహితుడు, సీనియర్ …
అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపొద్దని …
అమరావతి: సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదో కాదో..స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చేయనున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ …
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. అలాంటి సంఘటనే మరొకటి చోటు …
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, మాజీ ఎమ్మెల్యే …
విశాఖపట్నం: ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్గా గుర్తింపుపొందిన జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవడాన్ని అధికార వైసీపీతోపాటు టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిపక్షంతో పోల్చితే అధికారం వైసీపీకి మరింత …
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ విజయవాడలో ఎంపీగా తండ్రి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు టీడీపీ-సిపిఐ పార్టీ కూడా పొత్తులో ముందుకెళుతున్నాయి. అయితే అధికార వైసీపీని అడ్డుకునేందుకు …
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరగా, ఇప్పుడు జనసేనకు చెందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన …
విశాఖపట్నం: ఏపీ బీజేపీ నేతలు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేడు విశాఖలో బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికార వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రహమాన్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ …
కడప: కడప జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది. ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల …
గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ దివంగత కోడెల శివప్రసాద్ నియోజకవర్గం సత్తెనపల్లి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత అక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్ …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్పై విమర్శలు చేస్తూ, ప్రతిసారి పులివెందుల రౌడీలు, కడప గూండాలు అంటూ విమర్శలు చేస్తున్న విషయం …