
బడ్జెట్ 2020: ఏపీకి హ్యాండ్ ఇచ్చిన కేంద్రం…
ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి …
Reflection of Reality
ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి …
ఢిల్లీ: ఢిల్లీలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందని, ట్యాక్స్ …
ఢిల్లీ: ప్రస్తుతం దేశం రాజకీయాలు పౌరసత్వ చట్టం చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని కాంగ్రెస్ సహ పలు వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే….బీజేపీ సహ పలు …
హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే …
ఢిల్లీ: ఇటీవల దేశంలో ఎన్ఆర్సీ,సీఏఏలపై కాంగ్రెస్,తుక్డె-తుక్డె గ్యాంగ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా …
అహ్మదాబాద్: గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, విపక్ష పార్టీలు దీనిపై …
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ …
హైదరాబాద్: శనివారం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో పేరుతో భారీ ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు …
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్ సభలో పెద్ద రచ్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు …
ఢిల్లీ: ఎన్నికల సమయంలో బీజేపీ నేతలకు నోరు జారడం అలవాటు అయిపోయినట్లుంది. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవాలనుకుంటే తాము …
ఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 370 ని రాజకీయ స్వప్రయోజనాల కోసం రద్దు చేయలేదని, కేవలం దేశ …
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంపై ఇంకా పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆ దేశ ప్రధానితో సహ …
ఢిల్లీ: ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో సమర్ధుడైన …
ఢిల్లీ: కర్ణాటకలో గత 14 నెలలుగా కొనసాగుతున్న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం నిన్న జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 205 సభ్యులు పాల్గొన్న …
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ…. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసలు అధ్యక్ష బాధ్యతలు …
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె దేశ ప్రజలపై పలు వరాలు కురిపించారు. దేశమంతటా మెరుగైన …
ముంబై: గురువారం ముంబై-గోవా జాతీయ రహదారిపై ఊహించని ఘటన జరిగింది. అక్కడ రహదారి దగ్గరలోని కంకావలి ప్రాంతంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మహారాష్ట్ర కాంగ్రెస్ …
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యతని వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. …
ఢిల్లీ, 26 జూన్: రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో భాగంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. కొందరు విపక్షనేతలు ఇటీవల ఎన్నికల్లో ఓటమిని …
విజయవాడ, 30 మే: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. నవ్యాంధ్రకి రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా …
ఢిల్లీ, 24 మే: దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ గట్టిగా ఉందని. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అర్ధమైంది. ఆ వేవ్ తోనే మొత్తం 542 …
అమేథీ, ఏప్రిల్ 10, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా ఈరోజు ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా …
ఢిల్లీ, 11 మార్చి: ఎన్నికల శంఖారావం పూరించనున్న నేపధ్యంలో జాతీయ స్థాయిలో రాజకీయం మరింత వేడెక్కింది. రోజురోజుకీ ప్రజాభిప్రాయాలు మారుతున్నాయి. గతంలో కంటే ముస్లింలు, ఎస్సీలలో రాహుల్ …
హైదరాబాద్, 6 మార్చి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ…లోక్సభ ఎన్నికల్లో అయిన ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో …
ఢిల్లీ, 5 మార్చి: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా….బీజేపీయేతర పక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ…కొన్ని పార్టీలతో …
తిరుపతి, 22 ఫిబ్రవరి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ…పార్టీని బలోపేతం చేసే దిశగా సభలు …
ఢిల్లీ, 13 ఫిబ్రవరి: ప్రతిపక్షాలు నిరసనలతో చివరి రోజు పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లుతున్నాయి. పార్లమెంట్ బయట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, …
ఢిల్లీ, 12 ఫిబ్రవరి: రాఫేల్ డీల్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాఫెల్ …
లక్నో, 11 ఫిబ్రవరి: యూపీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీకి ఈస్ట్ యూపీ కాంగ్రెస్ జనరల్ సెకట్రరీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. …
ఢిల్లీ, 8 ఫిబ్రవరి: ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ …
హైదరాబాద్, 6 ఫిబ్రవరి: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక్కో నాయకుడుని ఓటమి గల కారణాలని …
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: తెలంగాణ ణ కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం …
ఢిల్లీ, 6 ఫిబ్రవరి: 2014 ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ…మరో రెండు నెలల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. తన …
నల్లగొండ, ఫిబ్రవరి 1: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్గా పార్లమెంటు మాజీ సభ్యురాలు విజయశాంతి నియమితులయ్యారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మీడియా సమన్వయ కమిటీ …
విజయవాడ, 23 జనవరి: ఏపీలో కాంగ్రెస్- టీడీపీ పొత్తుపై ఫుల్ క్లారీటి వచ్చేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ …
హైదరాబాద్, 19 జనవరి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేపోమాపో ఆ పదవి నుంచి తప్పిస్తారని కేంద్ర మాజీ మంత్రి …
హైదరాబాద్, 19 జనవరి: తెలంగాణ సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంపికను సమర్ధిస్తున్నానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు …
హైదరాబాద్, 18 జనవరి: సొంత పార్టీపైనే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో స్థానికంగా బలమున్న నాయకులకు కాకుండా ఢిల్లీలో బలమున్న నాయకులకే …
ముంబై, 18 జనవరి: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కొన్ని పార్టీలతో మహాకూటమి ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కూటమిలో …
కోల్కతా, 12 జనవరి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఈ నెల 19న కోల్కతాలో భారీ ర్యాలీ …
హైదరాబాద్, 9 జనవరి: చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ అధినేత జగన్ మద్దతుదారులు టీఆర్ఎస్కు భారీగా క్రాస్ ఓట్లు వేశారనీ, అందువల్లే ఓడిపోయామని …
ఢిల్లీ, 9 జనవరి: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్జెండర్ అప్సరారెడ్డిని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ …
న్యూఢిల్లీ, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8న ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రంతో పోరాటంపై ఏపీ ఎంపీలతో సమావేశమై …
నల్గొండ, 28 డిసెంబర్: తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ బడా నేతలందరూ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆధిష్టానం ఆదేశిస్తే లోక్సభ బరిలో దిగాలని చూస్తున్నారు. …
ముంబయి, 24 డిసెంబర్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని ఎదురుకునేందుకు మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లు ఒక అవగాహనకి వచ్చాయి. 2014లో కలిసి …