
మీరు ఫాంహౌజ్లో ఉన్నారు…మరి హైదరాబాద్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి….
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో… ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి …
Reflection of Reality
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో… ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి …
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ సీఎం తనయ, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు పదవి దక్కనుంది. కేసీఆర్….తన కుమార్తె కవితను శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి …
అమరావతి: నేటితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు అంశాలను వివరించింది. ఏపీలో వైఎస్ …
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకాశ్మీర్ని విడగొట్టి జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టికల్ …
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6న మొదలు కానున్న సంగతి తెలిసిందే. మార్చి 8న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఈ …
హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి సినిమా కాదు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందడానికి తీసుకొచ్చిన ‘రీజినల్ రింగ్ రోడ్’. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ …
హైదరాబాద్: ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ …
ఢిల్లీ: భారతదేశం పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ విందులో …
హైదరాబాద్: గత ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారు పనితీరు మెరుగుపరుచుకోడానికి ఆ ర్యాంకులు ఉపయోగపడేవి. …
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుస కారు ప్రమాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఏడాది చివరిలో హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి …
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి మరి తెలంగాణ సీఎం …
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయని… లేకపోతే అన్నీ అటకెక్కినట్టే …
హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరడంతో తమకు, ప్రతిపక్షాలకు పనిలేకుండా …
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తీసుకున్న శాసన మండలి రద్దు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఏపీ కాకుండా మరో ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండళ్లు ఉన్నాయి. …
హైదరాబాద్: వరుసగా వెలువడుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దుమ్ములేపుతుంది. ప్రస్తుతం వరకు వచ్చిన మున్సిపల్ ట్రెండ్స్ చూసుకుంటే 120 మున్సిపాలిటీల్లో 82 చోట్ల కారు జోరు …
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలకు కారు బ్రేకులు వేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటు రేవంత్ …
హైదరాబాద్: ఈ నెల 22న జరిగిన తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక వరుసగా ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో …
హైదరాబాద్: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సలహా కారణంగానే ఏపీ సీఎం …
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కానున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విందుకు ఆహ్వానించారు. …
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఈ నెల 13న జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి …
హైదరాబాద్: జనవరి 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే 2020 జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 22న ఎన్నికలు …
హైదరాబాద్: దిశ హత్య కేసు నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ సమర్ధించడం… చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. …
హైదరాబాద్: ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధాన్ని తెలంగాణ బీజేపీ నాయకురాలు డికే అరుణ సమర్ధించారు. మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు …
హైదరాబాద్: తెలుగుచిత్రసీమలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడిన 80 సంవత్సరాల గొల్లపూడి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో …
హైదరాబాద్: శంషాబాద్ లో హత్య, అత్యాచారానికి గురైన పశువైద్యురాలి కేసులో తెలంగాణ పోలీసులు సరికొత్త సూచన చేశారు. బాధితురాలి పేరును ఇక మీదట ‘దిశ’ అని పిలవాలని …
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ పరిస్థితులపై మరోసారి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విజయశాంతి తన సోషల్ మీడియాలో ఖాతాలో …
హైదరాబాద్: ఒక్క ఓటమి రాజకీయ నాయకుడు పెట్టుకున్న ఎన్నో అంచనాలు తలకిందులు చేసేస్తుంది. అలాగే ఓటమి దెబ్బకు కొందరు నేతలు వెంటనే బయటకొచ్చి తిరగగలుగుతారు కానీ, కొందరు …
హైదరాబాద్: గత 32 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లని నెరవేర్చాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ మాత్రం వారి డిమాండ్లపై …
అమరావతి: సీఎం జగన్ ఏదైనా అనుకుంటే అది పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరనే విషయం తెలిసిందే. అందుకే తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలని నేరవేర్చడంలో ఏ మాత్రం …
అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా ఇది సాధ్యం కాదని కేసీఆర్ …
హైదరాబాద్: గత మూడు వారాలుగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లని నెరవేర్చాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి …
హైదరాబాద్: తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మెకు తెలంగాణలో ప్రతిపక్షాలు …
హైదరాబాద్: తమ డిమాండ్లని నెరవేర్చాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు …
హైదరాబాద్: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేశారు. …
అమరావతి: గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల దాడి పెంచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో …
హైదరాబాద్: ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. ఇదే …
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలని ఆర్టీసీ స్ట్రైక్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లని నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే సీఎం …
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులని కేసీఆర్ …
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలని రెండు అంశాలు విపరీతంగా కుదిపేస్తున్నాయి. ఒకటి హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాగా, మరొకటి ఆర్టీసీ కార్మికులు సమ్మె. ఈ నెల 21 …
హైదరాబాద్: గత వారం రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన …
హైదరాబాద్: గత ఐదు రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని ఆర్టీసీ కార్ముకులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసి …
హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై విపక్షాలు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ లక్ష్యంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని బీజేపీ …
హైదరాబాద్: తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలన్నీ ఉప ఎన్నిక బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా జరగనుంది. టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డి …
హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో హాస్యంతో అందరినీ నవ్విస్తూ…తనదైన ముద్రవేసుకున్న కమెడియన్ వేణు మాధవ్ ఈరోజు కన్నుమూశారు. గతకొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఈ నెల …
హైదరాబాద్: తెలంగాణ హుజూర్ నగర నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల …