
మధ్యప్రదేశ్ రాజకీయం: ఎమ్మెల్యేలు తిరిగొస్తేనే బలనిరూపణ…
భోపాల్: మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. …
Reflection of Reality
భోపాల్: మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. …
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనను చూసే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే సిద్ధాంతాలంటూ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సూపర్ విక్టరీ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే …
అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపొద్దని …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు టీడీపీ-సిపిఐ పార్టీ కూడా పొత్తులో ముందుకెళుతున్నాయి. అయితే అధికార వైసీపీని అడ్డుకునేందుకు …
భోపాల్: కర్ణాటక మాదిరిగానే మధ్యప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కమలదళం కదులుతుంది. జ్యోతిరాదిత్య సింధియా ధిక్కారస్వరంతో కాంగ్రెస్ ప్రభుత్వం పీఠాలు కదిలాయి. జ్యోతిరాదిత్య వర్గానికి …
విశాఖపట్నం: ఏపీ బీజేపీ నేతలు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేడు విశాఖలో బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …
భోపాల్: కర్ణాటక రాజకీయాలే మధ్యప్రదేశ్లో కూడా మొదలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలోని ఎమ్మెల్యేలని తిప్పుకుని ఏ విధంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుందో, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో కూడా …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ బీజేపీ—జనసేనలు పొత్తుతో ముందుకెళ్లనున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో పొత్తు గురించి …
అమరావతి: ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానికంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీల …
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా సిఏఏ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో చాలామంది ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలోనే ఈ …
విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ …
విశాఖపట్నం: ఏపీలో కొత్తగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిదానంగా నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు …
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడుని మారుస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ… టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే సారథి కోసం అన్వేషిస్తోంది. అయితే …
ఢిల్లీ: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1947లో ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపించి ఉండాల్సిందని.. మన పూర్వీకులు చేసిన తప్పు కారణంగా మనం …
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ హక్కు చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఏఏకు వ్యతిరేకంగా ‘సేవ్ కానిస్టిట్యూషన్’పేరుతో …
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈరోజు రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటిది అమరవీరులకు విరాళం. ఇదివరకే ఆయన …
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ హక్కు చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రెడీ చేసింది. మోడీ సర్కారు …
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి మరి తెలంగాణ సీఎం …
విశాఖపట్నం: మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు రాజకీయ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉన్న విషయం తెలిసిందే. …
అమరావతి: ఏపీలోని అధికార వైసీపీలో రాజ్యసభ పదవులు పంపకం జరగనుంది. మార్చిలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో వైసీపీ నుంచి నలుగురు సభ్యులకు అవకాశం దొరకనుంది. …
అమరావతి: గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ,ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీ టూర్లో ఉండటంపై ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి. జగన్ మూడు రాజధానులు, మండలి …
అమరావతి: ప్రధానమంత్రి మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ కేంద్ర కేబినెట్లో చేరుతోందన్న వార్తలు వస్తుండగానే …
ఢిల్లీ: ఒకప్పుడు దేశంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్కు కష్టాలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస …
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూసుకెళుతుంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆప్ 58 స్థానాలు కైవసం చేసే దిశగా వెళుతుంటే, బీజేపీ 12 స్థానాలకే పరిమితమైంది. …
అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ దూసుకెళుతుంది. ఏడు లోకసభ స్థానాల పరిధిలోనూ ఆప్ దంచికొడుతోంది. 55 సీట్లలో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండగా, బీజేపీ మాత్రం …
ఢిల్లీ: 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలవడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉందో అందరికీ తెలిసిందే. ఆయన మాస్టర్ మైండ్తో టీడీపీని …
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వరుసగా వెలువడుతున్నాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దూసుకెళుతుంది. మోదీకి చీపురు రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు …
అమరావతి: రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో.. సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు …
బెంగళూరు: ఆరు నెలల క్రితం కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన నేతలు ప్లేటు ఫిరాయించంతో అధికార …
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలని వేడెక్కించిన విషయం తెలిసిందే. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి …
ఢిల్లీ: మరోసారి ఏపీ రాజధాని విషయంపై బీజేపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి …
ఢిల్లీ: మూడు రాజధానులు వద్దంటూ అమరావతినే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న టీడీపీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు …
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పీఠం కోసం అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు ఈ …
అమరావతి: అమరావతి రైతులకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంఘీభావం తెలియజేశారు. రాజధాని అంశాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. రాజధానిపై కేంద్రం సరైన …
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. అధికార ఆప్, బీజేపీ ల మధ్య టఫ్ ఫైట్ నడవబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల …
అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ స్టాండ్ ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదు. బీజేపీలో ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడుతున్నారు. రాష్ట్ర …
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల …
ఢిల్లీ: బడ్జెట్ 2020 సమావేశాలు ఈరోజు నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆర్థిక …
ఢిల్లీ: 70 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న కేంద్ర పాలిత రాష్ట్రం ఢిల్లీలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి …
ఢిల్లీ: ఊహించని విధంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ …
హైదరాబాద్: రెండు రోజుల క్రితం వెలువడిన 120 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే ఫలితాల రోజు హాంగ్ వచ్చిన …
అమరావతి: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నటుడు సుమన్ స్పందించారు. రాజధాని ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమను …
హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ దాదాపు 110 చోట్ల విజయ దుంధుభి మోగించింది. అటు …