
ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు…
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీ నుండి సమావేశాలు …
Reflection of Reality
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీ నుండి సమావేశాలు …
అమరావతి: కరోనా ప్రభావం నేపథ్యంలో ఏపీ మంత్రి ఆళ్ళ నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సినిమా హాళ్లు, మాల్స్ ఈ నెల …
అమరావతి: కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు త్వరగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం గవర్నర్, సుప్రీం కోర్టుకు వెళ్లింది. …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తొలుత ఆరు వారాల పాటు వాయిదా అని చెప్పిన..ఆ తరువాత కరోనా …
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి ఉందని చెప్పి, ఏపీ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఇక దీనిపై ఏపీ …
అమరావతి: ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు విశాఖ తరలివెళ్లేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని చెప్పేందుకు వీలుగా …
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానులపై ఫోకస్ చేశారు. అందులో భాగంగానే విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియపై దృష్టి …
ముంబై: కరోనాతో భారత్లో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మనదేశంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న పేషెంట్ …
హైదరాబాద్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్ లో …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని చోట్లా …
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో …
అమరావతి: మార్చి 25 ఉగాది నాడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సూపర్ విక్టరీ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళుతూ విమర్శలు చేసే లక్ష్మీ పార్వతికి సీఎం జగన్ ఓ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నామినేటెడ్ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీని వీడగా, తాజాగా చంద్రబాబు సన్నిహితుడు, సీనియర్ …
అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపొద్దని …
అమరావతి: సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదో కాదో..స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చేయనున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ …
విశాఖపట్నం: ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్గా గుర్తింపుపొందిన జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవడాన్ని అధికార వైసీపీతోపాటు టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిపక్షంతో పోల్చితే అధికారం వైసీపీకి మరింత …
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ విజయవాడలో ఎంపీగా తండ్రి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు టీడీపీ-సిపిఐ పార్టీ కూడా పొత్తులో ముందుకెళుతున్నాయి. అయితే అధికార వైసీపీని అడ్డుకునేందుకు …
విశాఖపట్నం: ఏపీ బీజేపీ నేతలు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేడు విశాఖలో బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …
కడప: కడప జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది. ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల …
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రదేశ్ …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్పై విమర్శలు చేస్తూ, ప్రతిసారి పులివెందుల రౌడీలు, కడప గూండాలు అంటూ విమర్శలు చేస్తున్న విషయం …
అమరావతి: సీఎం జగన్కు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం అమలు అయ్యేలా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. అందులో భాగంగా నేడు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 11 …
అమరావతి: హైకోర్టు తీర్పు నిర్ణయంతో రిజర్వేషన్స్ 50 శాతం మించదకూడదని చెప్పడంతో, జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లని తగ్గించుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుంది. ఈ క్రమంలోనే …
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలైన విషయం తెలిసిందే. నిన్న గవర్నర్ తమిళ్ సై ప్రసంగం చేయగా, నేడు దానిపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే …
విజయవాడ: బీసీ రిజర్వేషన్లు తగ్గడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా వర్గాలు ఎలా నష్టపోతున్నాయో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వివరించారు. ఒక పక్క బీసీల …
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకాశ్మీర్ని విడగొట్టి జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టికల్ …
అమరావతి: జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగాది నాడు 25 లక్షల …
అమరావతి; ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 23నుంచి ప్రారంభం కావాల్సిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు …
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై మెగాబ్రద, జనసేన నేత నాగబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ఏపీలో దేవాలయాల భూముల విషయంలో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. తాజా …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ బీజేపీ—జనసేనలు పొత్తుతో ముందుకెళ్లనున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో పొత్తు గురించి …
అమరావతి: ఎన్నికలు వేళ అధికారుల బదిలీలు అనేవి సర్వ సాధారణం అయిపోయింది. తాజాగా జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల వేళ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పొత్తుల కోసం చూస్తున్నారు. స్థానిక సంస్థల షెడ్యూల్ ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉండటంతో…పార్టీలు వ్యూహాలు సిద్దం …
అమరావతి: ఏపీ నుంచి ఎంపికయ్యే నలుగురు రాజ్యసభ సభ్యులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పిల్లి …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ మిత్రపక్షం జనసేనతో …
అమరావతి: సీఎం జగన్కు మార్చి నెలలోనే చాలా పనులు పూర్తి చేయాల్సిన అవసరమొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు తప్పనిసరిగా ఈ నెలలోనే పూర్తి చేయాలి …
అమరావతి: ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా ఒక వ్యక్తికి …
అమరావతి: ఈరోజు అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు నెలలుగా మైనార్టీల్లో ఎన్.పి.ఆర్.పై నెలకొన్న భయాందోళనలను …
అమరావతి: ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానికంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీల …
హైదరాబాద్: ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నేతలు బీసీ రిజర్వేషన్ల విషయంలో గొడవపడుతున్నారు. …
అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరూ చూడని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మద్యం బాటిళ్ళని ప్రెస్ …