
మే 31 లోపే విశాఖకు సచివాలయ ఉద్యోగులు…సాధ్యమయ్యే పనేనా?
అమరావతి: మే31 లోపు విశాఖపట్నం వెళ్లడానికి సచివాలయ ఉద్యోగులు అంగీకారం తెలిపారు. కాకపోతే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ …
Reflection of Reality
అమరావతి: మే31 లోపు విశాఖపట్నం వెళ్లడానికి సచివాలయ ఉద్యోగులు అంగీకారం తెలిపారు. కాకపోతే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ …
అమరావతి: మార్చి 25 ఉగాది నాడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ‘వైద్య శాస్త్రాల్లో …
హైదరాబాద్: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి… జగన్ మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను ఆయన స్వాగతించారు. అంతేకాదు మూడు …
హైదరాబాద్: అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిసర గ్రామాల రైతులు, ప్రజలు సుమారు 70 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అటు జేఏసి …
తిరుపతి: మరోసారి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని తన మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం …
విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ …
అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్రంలోని దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. …
అమరావతి: ప్రతిరోజూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రథ మహోత్సవానికి వెళ్లి వస్తుంటే తనపై దాడి జరిగిందని ఎంపీ నందిగం …
అమరావతి: గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన …
అమరావతి: గత రెండు నెలల నుంచి అమరావతి కోసం రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజాకు …
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన …
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఉగాది నాటికి ఇళ్లులేని పేదలకు 25 లక్షల ఇళ్ల స్ధలాలను పంపిణీ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో …
అమరావతి: ఇటీవలే కర్నూలు పర్యటనకు వెళ్ళి, అక్కడ సమస్యలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్.. రాజధాని …
అమరావతి: అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా కాకుండా.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బిజినెస్గా మార్చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అవినీతి అక్రమాలపై …
అమరావతి: గురువారం ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సభలు ప్రోరోగ్ అయిన విషయం తెలిసిందే. అందువల్ల మళ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేవరకూ… అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులకూ …
అమరావతి: రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని ఉద్యమంలో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా మహిళలు వీరోచితంగా పోరాడారని అన్నారు. సంక్షేమ పథకాలను …
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండపై వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ఎయిర్ పోర్ట్తో సహా డిఫెన్స్ క్లస్టర్ తీసుకురావాలని దొనకొండను ప్రత్యేక …
అమరావతి: ఏపీ ప్రభుత్వం పింఛన్ల తీసివేతపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన …
అమరావతి: మూడు రాజధానులు వద్దంటూ…అమరావతి ప్రాంత రైతులు గత 54 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ …
అమరావతి: గత ఐదేళ్లు టీడీపీ నేతలు అమరావతిలో చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిపై కేసులను …
అమరావతి: గత 50 రోజుల పై నుంచి అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. వీరు ఇలా ఉద్యమం చేస్తున్న సమయంలోనే ఏపీ …
అమరావతి: రాష్ట్రంలో రాజధాని ఇష్యూ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ఫోరం ఫేస్బుక్ పేజ్లో ‘ఏపీకి రాజధానిగా ఏ నగరం ఉండాలని’ పోల్ నిర్వహించగా, అందులో… …
అమరావతి: గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ …
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఫలితంగా- ఆయా …
అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులని అమలు చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అమరావతినే రాజధానిగా ఉండాలని …
ఢిల్లీ: మరోసారి ఏపీ రాజధాని విషయంపై బీజేపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి …
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంపై గతకొంతకాలం రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అమలు చేయాలనే చూస్తుంటే….ప్రతిపక్ష టీడీపీ మాత్రం మూడు వద్దు…అమరావతినే …
అమరావతి: మూడు రాజధానులు వద్దు…అమరావతినే ముద్దు అంటూ రాజధాని 29 గ్రామాలు చేస్తున్న ఉద్యమం నేటితో 50 రోజులకు చేరుకుంది. 50 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సత్యాగ్రహ …
అమరావతి: సోమవారం కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ …
అమరావతి: అమరావతి రైతులకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంఘీభావం తెలియజేశారు. రాజధాని అంశాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. రాజధానిపై కేంద్రం సరైన …
అమరావతి: గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఆరోపణలు నేపథ్యంలో …
అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ స్టాండ్ ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదు. బీజేపీలో ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడుతున్నారు. రాష్ట్ర …
అమరావతి: ఓ వైపు మూడు రాజధానులు కావాలని డిమాండ్ పెరుగుతుంటే…మరోవైపు అమరావతి ఉద్యమం ఉదృతం ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఈ రాజకీయంలో రెండు యూనివర్సిటీలు మధ్యలోకి వచ్చాయి. …
అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఒక పక్క ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ధ్యేయంగా రాష్ట్రంలో …
అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి రద్దుపై అసెంబ్లీలో చర్చలో భాగంగా …
అమరావతి: ఏపీ సీఎం జగన్ శాసనమండలి రద్దుపై సోమవారం నిర్ణయం తీసుకొనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్సీలని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. …
అమరావతి: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నటుడు సుమన్ స్పందించారు. రాజధాని ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమను …
అమరావతి: గత కొన్ని రోజులుగా మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ టీడీపీతో సహ పలు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు అమరావతిలో 39 …
అమరావతి: ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ …
అమరావతి: గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంతో స్నేహంగా ఉంటూ…జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు వరుస షాకులు ఇస్తున్న ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి …
అమరావతి: మూడు రాజధానులపై రాష్ట్రంలో రగడ నడుస్తూనే ఉంది. అసెంబ్లీలో పాస్ అయిన మూడు రాజధానుల బిల్లు…మండలిలో టీడీపీ బ్రేక్ వేసింది. ఆ బిల్లులని సెలక్ట్ కమిటీకి …
అమరావతి: గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అమరావతిలో చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్పై కేసు నమోదు చేసిన సీఐడీ …