మంచివారు మా మామగారు అంటున్న ఆ నటి
వెండితెర హీరో, హీరోయిన్లు మామా కోడలు కానున్నారు. వారెవరో ఇప్పటికే అర్థమైపోయివుంటుంది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనుంది. అక్కినేని నాగార్జున …
Reflection of Reality
వెండితెర హీరో, హీరోయిన్లు మామా కోడలు కానున్నారు. వారెవరో ఇప్పటికే అర్థమైపోయివుంటుంది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనుంది. అక్కినేని నాగార్జున …
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి ఇంట్లో బంగారం అపహరించుకుపోయిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురంలోని స్వాతి అపార్ట్మెంటులో మాకిన శ్రీరామ్మూర్తి …
కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో నిర్వహిస్తున్న ‘తెలుగు భాష – కొత్త రూపు:: మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’ జాతీయ సదస్సు ఆహ్వానం: 04-06-2017 …
నెల్లూరు జిల్లాకు త్వరలో విమాన సేవలు రానున్నట్లు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు.నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణలో జాప్యం జరుగుతోందని అన్నారు.పూర్తిస్థాయి స్థలసేకరణ …
ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి.కోస్తా జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గుంటూరు, విజయవాడల్లో 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో నాలుగు రోజులు పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.
ఓ యువకుడ్ని మానవ కవచంగా ఆర్మీ జీప్కు కట్టిన సైనిక అధికారిని ఆర్మీ కోర్టు ప్రశంసించింది.ప్రాణ నష్టం, గాయాలు నివారించేందుకు తెలివిగా వ్యవరించిన ఆయనకు కోర్టు క్లీన్ …
సామాన్యుడి కష్టాలు సైబర్దాడితో ముందస్తు జాగ్రత్తలు సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాకే తెరవాలి బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు మళ్లీ తెరపైకి వచ్చిన నోట్ల కష్టాలు వాన్నా క్రై నుంచి …
చెన్నై నుండి నెల్లూరు కు వెళుతున్న నెల్లూరు డిపో 2 బస్సు అంజిమెడు సమీపంలో డ్రైవర్ కు గుండె పోటు రావడంతో డ్రైవర్ గురవయ్య మృతి చెందాడు …
ఏపీకి రాబోయే ఐటీ కంపెనీలను విశాఖలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు.హెచ్సీఎల్తో పాటు మరో రెండు, మూడు కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు.దీంతో మొత్తం 15 …
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం దక్కనుంది.దీనికి సంబంధించి ప్రజాసేవల చట్ట సవరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి …
మరాఠీ చిత్ర నిర్మాత అతుల్ తాప్కీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.భార్య వేధింపులే మరననానికి కారణమని ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు.పుణెలోని హోటల్ ప్రెసిడెంట్లో విషం తాగి మరణించినట్టు పోలీసులు …
తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారు.ఎనిమిదేళ్ళ తర్వాత రజనీకాంత్ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనన్నారు.నేటి …
యూపీ సీఎం యోగి,గోవా సీఎం మనోహర్ పారీకర్లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే …
బాహుబలికే మూడేళ్లు పట్టింది… మరిక అమరావతి అంతకంటే అద్భుతం కదా ఇంకొంచం సమయం పడుతుంది. అద్భుతమైన బాహుబలి సినిమాను నిర్మించేందుకు మూడేళ్ల సమయం తీసుకుందని, అంతకంటే మహాద్భుతమైన …
అనంతపురం: అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం కలుగోడులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఐదుగురు రైతులు మృతి చెందారు. వర్షం పడుతుండగా చెట్టుకింద ఉన్న గుడిసెలో తలదాచుకునేందుకు …
ఐదేళ్లుగా ఒక యువతితో డేటింగ్ చేసి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ అనే యువకుడికి వరంగల్ జిల్లా …
హైదరాబాద్ నాబార్డు క్వార్టర్స్లో ఆర్బీఐ ఉద్యోగిని శ్వేతా జైన్ ఆత్మహత్య చేసుకుంది.శ్వేతా జైన్ తన భర్త ఇంట్లో ఉండగానే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే తన …
పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు తరచూ దాడులు చేస్తూ భారత సైనికులు, ప్రజల ప్రాణాలు తీస్తున్నా.. వారికి తగిన గుణపాఠం చెప్పడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ఓ …
అమరావతిలో ఇంటర్ సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలు ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,99,273 మంది హాజరుకానున్నారు. 1014 కేంద్రాల్లో …
హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన వారికి మినహాయింపు అమరావతి:ప్రస్తుతం పనిచేస్తున్న చోట మూడేళ్ల సర్వీసు పూర్తయితే ఆ ఉద్యోగులు బదిలీ కోరవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు …
లూథియానా: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు నోటిసులు జారీచేసింది. రాఖీ సావంత్ పవిత్ర రామాయణాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు, …
ఫరిదాబాద్: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. అయితే తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో క్ష …
రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లోనే హీరో అన్పించుకున్నాడు ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు …
అహ్మదాబాద్: వివాహం ఓ వరుడుడికి విషాధంగా మారింది. తనకు పెళ్లయిన జోష్లో ఎగిరి గంతులేస్తూ అనుకోని రీతిలో అతడు మృత్యువాత పడ్డాడు. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే …
ఫేస్ బుక్ పరిచయాలతో అమాయకులను మోసగిస్తున్న ఓ మాయాలేడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మాటలతో బురిడీ కొట్టించి డబ్బులను వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకొన్న …
రోడ్డు ప్రమాదంలో మరణించిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు ముగిశాయి.నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరంలో నిషిత్ చితికి నిప్పుపెట్టగా నిషిత్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.నిషిత్ భౌతికకాయానికి …
మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కాస్తా- కంప్లైంట్ బాక్సుగా మారిపోయింది. మొదట్లో తన టూర్ వివరాలను, అభివృద్ధి కార్యక్రమాలను జనానికి తెలియజెప్పేందుకు వారధిగా వాడుకున్న అకౌంట్ను- ఇప్పుడు …
హైదరాబాద్: నయీం కేసులో మళ్లీ కదలిక మొదలైంది. ఐదుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఖమ్మం: రైతులకు బేడీలు వేసి ఖమ్మం పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు. పోలీసుల వైఖరిని తప్పుపట్టిన రాజకీయ పార్టీలు. సీఎం …
ఢిల్లీ: తెలంగాణ భూసేకరణ చట్టన్ని ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల్లో విడుదల కానున్న గెజిట్ నోటిఫికేషన్
హైదరాబాద్: రూ.500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న రామాయణం. తెలుగు,తమిళం,హిందీ భాషల్లో రామాయణాన్ని నిర్మించనున్న అల్లు అరవింద్.
అమరావతి: ఈనెల 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 9:45కు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.