
సభలు – సమావేశాలు…
గతంలో రసవత్తర చర్చలు జరుగుతున్న శాసనసభ, శాసన మండలిలో ప్రెస్ గ్యాలరి నిండు కుండలా ఉండేది. నాలుగైదు గంటలసేపు కదలకుండా, కన్నార్పకుండా, కలం మూయకుండా.. కూర్చుండే వాళ్ళం. …
Reflection of Reality
గతంలో రసవత్తర చర్చలు జరుగుతున్న శాసనసభ, శాసన మండలిలో ప్రెస్ గ్యాలరి నిండు కుండలా ఉండేది. నాలుగైదు గంటలసేపు కదలకుండా, కన్నార్పకుండా, కలం మూయకుండా.. కూర్చుండే వాళ్ళం. …
తెలుగునాట పత్రికలు, చానళ్ళ దర్శకత్వంలో పార్టీలు… పార్టీల ప్రమేయంతో ప్రసారమాధ్యమాలు గతంలో రాజకీయపార్టీలకు ఆయా సిద్ధాంతలపై వార్తా పత్రికలుండేవి. గాంధి హరిజన్, యంగ్ ఇండియ,నెహ్రూ నేషనల్ హెరాల్డ్ …
మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ? గ్రేటర్ ఎన్నికలు టి ఆర్ ఎస్ – బి జె పి ప్రత్యక్ష యుద్ధమేనా? ఒక స్థానిక ఎన్నికకు ఇంత …
గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి హైదరాబాద్లో పాలిటిక్స్ హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని …
గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఆర్థసారధి మంగళవారం విడుదల చేసారు. బాలట్ …
తెలంగాణ బిజెపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ఉందా లేదా అన్నట్లు గా ఉంటూ, కేవలం సిటీ పరిధిలో మాత్రమే తన ప్రభావం చూపిస్తూ వచ్చిన బీజేపీ …
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీ నుండి సమావేశాలు …
అమరావతి: సీఎం జగన్ ఎస్ఈసీ రమేష్కుమార్ కేంద్రం హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై చర్చ నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తీవ్ర పదజాలంతో …
అమరావతి: మే31 లోపు విశాఖపట్నం వెళ్లడానికి సచివాలయ ఉద్యోగులు అంగీకారం తెలిపారు. కాకపోతే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ …
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి ఉందని చెప్పి, ఏపీ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఇక దీనిపై ఏపీ …
అమరావతి: ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు విశాఖ తరలివెళ్లేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని చెప్పేందుకు వీలుగా …
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన, వైసీపీలోకి వలసల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. కడప .. ప్రకాశం జిల్లాల నుండి ఇప్పటికే పలువురు నేతలు …
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానులపై ఫోకస్ చేశారు. అందులో భాగంగానే విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియపై దృష్టి …
అమరావతి: కరోనా వైరస్ ప్రభావం కారణంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్ధానికపోరును ఆరు వారాలపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో ప్రతిపక్షాలు …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఫ్యాన్ కిందకు వచ్చారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ …
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో …
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనను చూసే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే సిద్ధాంతాలంటూ …
అమరావతి: మార్చి 25 ఉగాది నాడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా …
అమరావతి: ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ అయ్యారు. నిన్న మాచర్లలో జరిగిన ఘటనపై మరోసారి స్పందించారు. మాచర్లలో వైసీపీ నాయకుల దాడిలో …
అమరావతి: నేటితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు అంశాలను వివరించింది. ఏపీలో వైఎస్ …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళుతూ విమర్శలు చేసే లక్ష్మీ పార్వతికి సీఎం జగన్ ఓ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నామినేటెడ్ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీని వీడగా, తాజాగా చంద్రబాబు సన్నిహితుడు, సీనియర్ …
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఈ …
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, మాజీ ఎమ్మెల్యే …
కడప: సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. కడప జిల్లాలో టీడీపీకి 2019 ఎన్నికల వరకు అన్నీ తామై వ్యవహరించిన మాజీ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికార వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రహమాన్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ …
గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ దివంగత కోడెల శివప్రసాద్ నియోజకవర్గం సత్తెనపల్లి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత అక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్ …
అమరావతి: ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులని ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు. ఊహించని విధంగా తన కేబినెట్ లోని ఇద్దరు బీసీ మంత్రులను పెద్దల సభకు …
అమరావతి: సీఎం జగన్కు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం అమలు అయ్యేలా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. …
అమరావతి: హైకోర్టు తీర్పు నిర్ణయంతో రిజర్వేషన్స్ 50 శాతం మించదకూడదని చెప్పడంతో, జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లని తగ్గించుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుంది. ఈ క్రమంలోనే …
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలైన విషయం తెలిసిందే. నిన్న గవర్నర్ తమిళ్ సై ప్రసంగం చేయగా, నేడు దానిపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే …
అమరావతి: జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగాది నాడు 25 లక్షల …
అమరావతి; ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 23నుంచి ప్రారంభం కావాల్సిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు …
అమరావతి: ఏపీలోని స్థానిక సంస్థల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ …
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా ఓ వ్యక్తికి వైరస్ సోకిందని నిర్దారణ అయింది. దీంతో తెలంగాణ …
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ బీజేపీ—జనసేనలు పొత్తుతో ముందుకెళ్లనున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో పొత్తు గురించి …
అమరావతి: స్థానిక సంస్థలకు టీడీపీ సిద్ధమైంది. ఈరోజు ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేసేందుకు కళా …
అమరావతి: ఏపీలోని 25 లక్షల మంది పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మార్చి 25 ఉగాది నాడు …
అమరావతి: ఎన్నికలు వేళ అధికారుల బదిలీలు అనేవి సర్వ సాధారణం అయిపోయింది. తాజాగా జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల వేళ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో …
అమరావతి: ఏపీ నుంచి ఎంపికయ్యే నలుగురు రాజ్యసభ సభ్యులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పిల్లి …
అమరావతి: ఏపీలో స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయాల్లో వేడి రాజేసింది. హైకోర్టు 59.85 శాతం రిజర్వేషన్లు కుదరవని, 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు …
అమరావతి: సీఎం జగన్కు మార్చి నెలలోనే చాలా పనులు పూర్తి చేయాల్సిన అవసరమొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు తప్పనిసరిగా ఈ నెలలోనే పూర్తి చేయాలి …
అమరావతి: ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా ఒక వ్యక్తికి …
అమరావతి: ఈరోజు అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు నెలలుగా మైనార్టీల్లో ఎన్.పి.ఆర్.పై నెలకొన్న భయాందోళనలను …