
అసెంబ్లీ వార్: కొడాలి నానిని ఎర్రగడ్డకు…అచ్చెన్నాయుడుని వెటర్నరీ ఆసుపత్రిలో
అమరావతి: ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ….ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. దిశ బిల్లు చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు తన పేరు …
Reflection of Reality
అమరావతి: ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ….ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. దిశ బిల్లు చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు తన పేరు …
అమరావతి: ఏపీ అసెంబ్లీని మార్షల్స్ వ్యవహారం కుదిపేస్తుంది. టీడీపీ సభ్యులు గురువారం సభలో వ్యవహరించిన తీరు బాధించిందని మంత్రి పేర్ని నాని అన్నారు. అధినేత చంద్రబాబు మెప్పు …
హైదరాబాద్: దిశ హత్య కేసు నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ సమర్ధించడం… చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. …
హైదరాబాద్: ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధాన్ని తెలంగాణ బీజేపీ నాయకురాలు డికే అరుణ సమర్ధించారు. మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు …
అమరావతి: టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వెరైటీగా నడుచుకుంటున్నారు. ఇప్పటికే వంశీని ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని గుర్తించిన సంగతి తెలిసిందే. …
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఓ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. మీడియాపై ఆంక్షలు విషయంలో ఇరు పక్షాల మధ్య పెద్ద …
కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. రైతుల సమస్యలపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఒకరోజు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు …
అమరావతి: ఎప్పుడు మీడియాలో ఏదొక సంచలనం సృష్టించే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు. సీఎం జగన్ పై పొగడ్తల వర్షం …
అమరావతి: ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ఉదయం ఇంగ్లీష్ మీడియం విషయమై చర్చ జరుగుతున్న సందర్భంగా, …
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో చటాన్ పల్లి ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితుల మృత దేహాలు గాంధీ ఆసుపత్రికి చేరాయి. …
అమరావతి: అసెంబ్లీలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేశారు. అయితే ఈయన మాట్లాడటం మొదలుపెట్టేప్పుడే టీడీపీ నేతలు అభ్యంతరం …
అమరావతి: ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్…జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో మహిళల …
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. అధికార వైసీపీ మహిళా భద్రతపై మాట్లాడుతూ టీడీపీ నేతలనీ ఏకీపారేస్తున్నారు. మొదట ఉల్లి ధరలు..నిత్యావసరాల పైన టీడీపీ …
అమరావతి: శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలయ్యాయి. అయితే ఈ సమావేశాల్లో విద్యుత్ ఒప్పందాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. …
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ సెటైర్లు వేశారు. అసలు జగన్ అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీ ఎందుకెళ్లారని టీడీపీ నేత వర్ల రామయ్య …
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురి …
అమరావతి: ఇటీవల విజయవాడ దుర్గ గుడి సమీపంలోని పున్నమి ఘాట్ లో మత మార్పుడులు జరిగాయని, వీటిపై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనసేన …
నెల్లూరు: వరుస షాకులతో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలతో సతమవుతున్న టీడీపీని సీనియర్ నేత బీద మస్తాన్ రావు పార్టీని …
విశాఖపట్నం: ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి గంటా శ్రీనివాసరావు పార్టీ మారిపోతున్నారని ప్రచారం జరుగుతూనే వచ్చింది. అయితే ప్రచారం జరిగిన ప్రతిసారి ఆయన ఖండిస్తూనే …
తిరుపతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఈరోజు చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డ్ లో …
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సరికొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. జమ్మూకశ్మీర్ తరహాలో కాలానికి అనుగుణంగా ఏపీలో రెండు రాజధానులు ఉండాలని …
అమరావతి: రాజకీయాల్లో అవకాశాల కోసమే పార్టీ మారుతారనే విషయం ప్రతిఒక్కరికి తెలుసు. ఒక పార్టీలో అనుకున్న అవకాశం దక్కకపోతే వేరే పార్టీలో అదే అవకాశం ఇస్తామంటే వెంటనే …
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిశ ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు …
అమరావతి: ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వరుస షాకులతో కష్టాల్లో టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన మాజీ నేతలు పార్టీ మారేందుకు …
అమరావతి: తొలిసారి అధికార పీఠం అధిరోహించిన సీఎం జగన్ పాలన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటింది. ఈ ఆరు నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, ప్రజలు …
అమరావతి: ఇటీవల మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలు, చంద్రబాబు లక్ష్యంగా అసభ్యకరమైన రీతిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే మంత్రి మాటలకు ధీటుగా కృష్ణా …
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయినప్పటికీ సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడని జనసేన అధినేత …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. శ్మశానాలతో ప్రారంభించి ఆలయాలకు, స్కూళ్లకు అన్నింటికీ …
తిరుపతి: ఏపీ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ …
అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఆసరా పథకం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు సీఎం జగన్ గుంటూరు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో …
అమరావతి: ఏపీలో సీఎం జగన్ అధికార పీఠం అధిరోహించి కరెక్ట్ గా ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల కాలంలో జగన్ అనేక సంక్షేమ పథకాలు, …
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన …
అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా కొందరు వైసీపీకి చెందిన రైతులు బాబు పర్యటనని అడ్డుకునే …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ‘రాజధాని అమరావతి …
అమరావతి: టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారా? అంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీని …
అమరావతి: ఏపీ బీజేపీ నేతలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్న మాట వాస్తవమేనని బీజేపీ …
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు, టీడీపీ నేతల బస్సులపై వైసీపీ …
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ పరిస్థితులపై మరోసారి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విజయశాంతి తన సోషల్ మీడియాలో ఖాతాలో …
అమరావతి: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ముగ్గురు టీడీపీ నేతల మీద వైసీపీ లెజిస్లేచర్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీని …
అమరావతి: అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పాలన వ్యవహారాలపైనే దృష్టి పెట్టి ముందుకుపోతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి…తాజాగా పార్టీ మరింత బలపడేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. …
అమరావతి: జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు ఆపడం లేదు. తెలుగు భాష విషయంలో ఏ మాత్రం …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర వింర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి సాధ్యంకాని హామీలు …
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ నెల28న చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి …
అమరావతి: ఏపీలో కులాల మీద ఆధారపడే రాజకీయాలు నడుస్తాయనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇందులో కమ్మ సామాజికవర్గం టీడీపీకి మద్ధతు అని, రెడ్డి సామాజికవర్గం వైసీపీకి …
అమరావతి: ఏపీలో గత ప్రభుత్వాలకు భిన్నంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే విషయంలో సొంత పార్టీ నేతలు తప్పు చేసిన ఉపేక్షించడం లేదు. …