
క్రికెటర్లకు వింత శిక్ష వేసిన బిసిసిఐ
ముంబై, ఏప్రిల్ 20, గతంలో కాఫీ విత్ కరణ్ అనే టివి షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టిమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు బిసిసిఐ …
Reflection of Reality
ముంబై, ఏప్రిల్ 20, గతంలో కాఫీ విత్ కరణ్ అనే టివి షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టిమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు బిసిసిఐ …
లండన్, ఫిబ్రవరి 09, దేశీయ బ్యాంకులకు వేలకోట్లు టోపీ పెట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్కు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకరించింది. ఈ …
హైదరాబాద్, 30 జనవరి: రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పాన్ మక్తాలో అత్యంత విలువైన 16.27 ఎకరాల స్థలాన్ని ఐకియా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయమై …
హైదరాబాద్, 3 జనవరి: తెలంగాణ రాష్ట్రంలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద హీరో ప్రభాస్కి చెందిన ఓ గెస్ట్ హౌస్ని ఇటీవల అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. …
కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 22, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్డీఏఐ) సమూల మార్పులు చేసింది. సొంతంగా వాహనాన్ని నడిపే …
తిరుపతి, సెప్టెంబర్ 10, అవును మీరు చదివింది నిజమే. ఇటీవలే ఐపిసీ సెక్సన్ 377ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా దూరదృష్టితో వ్యవహరించింది. మళ్లీ భవిష్యత్తులో …
తిరుపతి, సెప్టెంబర్ 07 భారత ప్రజాస్వామ్యంలో వెర్రి వేయివేల తలలతో విలసిల్లుతోంది. ఇపుడు ఇక్కడ అంతా స్వేచ్ఛాగానం పాడుకుంటు న్నారు. ముసుగులు తొలగిపోయి, నగ్నంగా నర్తించడం …
ఢిల్లీ, 6 సెప్టెంబర్: స్వలింగ సంపర్కుల విషయంలో సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో పాటు మరో …
హైదరాబాద్, 4 సెప్టెంబర్: హైదరాబాద్లోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నాంపల్లి అదనపు సెషన్స్ జడ్జి చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఈరోజు తుది తీర్పును …
న్యూఢిల్లీ, ఆగస్టు 30, సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సెప్టెంబరు 1, ఆ తర్వాత విక్రయించే వాహనాలపై దీర్ఘకాలిక థర్డ్ పార్టీ భీమా వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ …
న్యూఢిల్లీ, ఆగష్టు 28: తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారం జరిగింది. న్యాయాధికారుల విభజనపై సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు కొనసాగాయి. సీనియారిటీ ప్రకారం విభజన …
చెన్నై, ఆగష్టు 16, గత ఆదివారం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం చేసిన న్యాయమూర్తి విజయకమలేశ్ తిలర్మతికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ క్షమాపణలు …
తిరుపతి, ఆగష్టు 14, ఇప్పటికే మన దేశానికి విదేశాల్లో చాలా చెడ్డపేరు వచ్చేసింది. భారత్ మహిళలకు ఎంత మాత్రం క్షేమం కాదని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. మహిళలపై …
హైదరాబాద్, ఆగష్టు 11, ప్రజాప్రతినిధుల చదువు సంధ్యలపై సర్వోన్నత న్యాయస్థానం విలక్షణ తీర్పు ప్రకటించింది. ఏమైందంటే.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో …
కొత్త ఢిల్లీ, జూలై18, భార్యాభర్తల శృంగారం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. జీవిత భాగస్వామిపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన తాత్కాలిక …
కొత్త ఢిల్లీ, జూలై 10, స్వలింగ సంపర్కం వంటి వివాదాస్పద అంశాలు కలిగిన సెక్షన్-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ విచారణ వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున …
హైదరాబాద్, 10 జూలై: పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ …
న్యూఢిల్లీ, జూలై 2, సుప్రీం కోర్టు పనిభారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఏదైనా కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు అంత కంటే …
ఒక మతంలో వెనుకబడిన, అత్యంత వెనుక బడిన, షెడ్యూలుకులాలకు చెందిన వ్యక్తి ఆ మతం నుంచి మరో మతంలోకి మారితే అతని కులం కూడా రద్దవుతుందని మద్రాస్ …
న్యూఢిల్లీ, జూన్25, కాదేదీ కవితకనర్హం అన్నడు శ్రీశ్రీ. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. కాదేదీ కల్తీకనర్హం అంటున్నారు కొందరు వ్యాపారులు. మనం తినే అన్ని ఆహారపదార్థాలూ కల్తీ …
కొత్త డిల్లీ, జూన్16 , సమాచార హక్కు చట్టానికి (ఆర్ టి ఐ) సవరణలు తేనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించినా, ఆ వివరాలు బహిర్గతం చేయడానికి డిపార్ట్ మెంట్ …
న్యూ ఢిల్లీ, మే 30: అమరావతిని రాజధానిచేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తానంటున్న సీఎం చంద్రబాబుకి రాష్ట్రపతి నుండి తీపి కబురందింది. భూసేకరణ చట్టం సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. …
న్యూఢిల్లీ, మే 10 : రైల్వే పరిధిలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అది ప్రయాణికుల నిర్లక్ష్యం అని తప్పించుకోవడానికి లేదు. ఇకపై రైల్వే శాఖలో ఆ …
న్యూఢిల్లీ ఏప్రిల్ 24: ఫోక్సో చట్ట సవరణ తరువాత నిజంగా నిందితుల్లో మార్పు వస్తుందా? బాలికలపై అత్యాచారాలు తగ్గుతాయా? నేర ప్రవృత్తి తక్కువవుతుందా..? చట్ట సవరణ వలన …
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి నేరాలకు మరణశిక్ష అమలు చేసే ఆర్డినెన్సును …
హైదరాబాద్, 12 ఫిబ్రవరి: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేరస్థులందరి చిట్టా తయారుచెయ్యాలని చేపట్టిన సకల నేరస్థుల సర్వేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఆ సర్వేని …
మద్రాస్, 09 ఫిబ్రవరి: భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా మద్రాసు హైకోర్టు నుండి ఓ సరికొత్త తీర్పు వెలువడింది. తండ్రి మరణానంతరం ఆస్థిపాస్తులే కాదు అప్పుల బాధలు కూడా …
నేను ఒక కంపనీ లో సేల్స్ ఎక్సిక్యూటివ్ గా పని చేస్తున్నాను. ఈ కంపనీ లో చేరినప్పుడు నా జీతం 450 కువైట్ దినార్లు. ఈ సంవత్సరానికి …
నా రెసిడెన్స్ ట్రాన్స్ఫర్ మూడు నెలల నోటిస్ మే 31, 2016 నాటికి ముగిసింది. నేను నా కూతురికి తోడుగా జులై 4 నుండి జులై 16 …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్తగా 4 ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో నూతనంగా …
యజమాని జీతాలు చెల్లించక పోవడం అనేది యు ఎ ఈ చట్టాల ఉల్లంఘనే జీతాలు చెల్లించకపోతే ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగం మానివేయవచ్చు. ప్రశ్న: నేను ఒక …