
వైసీపీ ప్రభుత్వంపై కేశినేని ఫైర్: ఇలాంటి పాలన ఎక్కడ చూడలేదు….
విజయవాడ: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ను టీడీపీ నేతలు …
Reflection of Reality
విజయవాడ: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ను టీడీపీ నేతలు …
రాజమహేంద్రవరం: గత సెప్టెంబర్15న పాపికొండలు విహారయాత్రకు వెళ్తున్న లాంచీ …. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77 …
ఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించడంలో ఇండియా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయోగాల్లో విదేశీ ఉపగ్రహాలని కూడా తక్కువ రేటుకే ఇండియా రోదసీలో ప్రవేశ పెడుతుంది. …
విజయవాడ: తెలుగుదేశం పార్టీ యువ నాయకుల్లో మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు దేవినేని అవినాష్. మొన్న ఎన్నికల్లో అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నాని …
హైదరాబాద్: తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. సోమవారం పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక …
రాంచీ: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో దస్ఖిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది. టీమిండియా బౌలర్ల ధాటికి రెండు ఇన్నింగ్స్ ల్లో …
హైదరాబాద్: బిగ్ బాస్ ఎండింగ్ కు రావడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. ఆదివారం ఎపిసోడ్ లో వితికా ఎలిమినేట్ కావడంతో, ఇంటి లో 6 గురు …
ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు జెడ్టిఈ కు చెందిన సబ్ బ్రాండ్ నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ పేరిట ఇండియాలో సరికొత్త స్మార్ట్ …
రాంచీ: రెండే రెండు వికెట్లు పడగొడితే…టీమిండియా మూడో టెస్టులో ఘనవిజయం సాధిస్తుంది. మూడు టెస్టుల సిరీస్ ని క్లీన్ స్వీప్ చేస్తుంది. రాంచి వేదికగా జరుగుతున్న మూడో …
ఢిల్లీ: ఎన్నికల సమయంలో బీజేపీ నేతలకు నోరు జారడం అలవాటు అయిపోయినట్లుంది. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవాలనుకుంటే తాము …
హైదరాబాద్: తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మెకు తెలంగాణలో ప్రతిపక్షాలు …
అమరావతి: పోలీసు అమరవీరుల సంస్మరణ రోజున హోమ్ గార్డులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. హోంగార్డుల వేతనాల్ని రూ.18వేల నుంచి రూ.21వేలకు పెంచారు. …
హైదరాబాద్: తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ …
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకా అయిదు నెలలు పూర్తి కాలేదు. కానీ ఈలోపే జిల్లా ఇన్ చార్జ్ మంత్రులని మార్చేశారు. పైగా …
హైదరాబాద్: తెలంగాణలో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానానికి ఈరోజు పోలింగ్ మొదలైంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, విపక్ష …
హైదరాబాద్: ప్రతివారం ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో సోషల్ మీడియాలో ముందే తెలిసిపోతున్న విషయం తెలిసిందే. ఇక గత వారాలకు తగ్గట్టుగానే ఈ వారం వితికా ఎలిమినేట్ అయిపోతుందని …
ఢిల్లీ: మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 288 స్థానాలు గల మహారాష్ట్ర, 90స్థానాలు గల హర్యానాలలో అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. …
ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఒకసారి బిగ్ దివాళి సేల్ నిర్వహించిన ఈ ఈకామర్స్ సంస్థ.. …
హైదరాబాద్: పాత్రలకి ప్రాణం పోస్తూ నటించే హీరోలకి మన తెలుగు సినిమా ఇండస్ట్రిలో కొదవే లేదు. కొందరు హీరోలైతే ప్రతి పాత్రకి వైవిధ్యమైన నటన కనబరుస్తూ పాత్రలో …
అమరావతి: ఏపీలోని రాజకీయ పరిస్థితులపై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయనున్నారు. రాజకీయ భవిష్యత్ గురించి …
హైదరాబాద్: తమ డిమాండ్లని నెరవేర్చాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు …
హైదరాబాద్: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేశారు. …
అమరావతి: గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల దాడి పెంచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. జగన్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో …
హైదరాబాద్: ప్రతిరోజూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ గేమ్ షో చివరి దశకు చేరుకుంది. ఇంటిలో మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఈ వారం ఒకరు ఎలిమినేట్ …
ముంబై: హానర్ 20 ఐ…రియల్ మీ3 ప్రొ…రెండు చైనాకు చెందిన దిగ్గజ మొబైల్స్ సంస్థలే. రెండు ఫోన్లు భారత్ లో విపరీతం గా సేల్ అవుతున్నాయి. మరి …
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఉన్న మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమాతో 100 కోట్ల షేర్ దగ్గరకొచ్చి, మహర్షి సినిమాతో 100 కోట్ల …
హైదరాబాద్: గత రెండు వారాలుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి సమ్మెపై సీఎం కేసీఆర్ మొండిగా …
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ కంటే ఆయన తండ్రి దివంగత మాజీ సీఎం, …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలని బయటపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న …
ఢిల్లీ: ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది బీహార్, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లోపు కేంద్ర …
హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తరవాత జనసేన పరిస్తితి మరింత ఘోరంగా తయారైంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఒక్క సీటే తెచ్చుకోవడం, పవన్ కల్యాణ్ పార్టీపై దృష్టి …
అమరావతి: వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న జగన్….మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లు గా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి దూరమైన ఏపీకి…రాష్ట్ర అవతరణ …
హైదరాబాద్: బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ కాస్త కామెడిగా, కాస్త ఎమోషనల్ గా సాగిపోయింది. గత రెండు ఎపిసోడ్ల నుంచి కంటెస్టంట్స్ బంధువులు ఇంటిలోకి వరుసగా అడుగుపెడుతున్నారు. …
ముంబై: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా పిక్సల్ 4, పిక్సల్ 4ఎక్స్ఎల్ ఫోన్లను న్యూయార్క్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్లు …
ఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 370 ని రాజకీయ స్వప్రయోజనాల కోసం రద్దు చేయలేదని, కేవలం దేశ …
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పోస్టల్ సర్కిల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రామీణ్ డాక్ సేవక్ మొత్తం ఖాళీలు: ఏపీ-2707, తెలంగాణ-970 పోస్టులు: బ్రాంచ్ పోస్టు …
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేశ్, శ్రీ భరత్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. మొదట ఆంధ్రప్రదేశ్ …
ఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా అయోధ్య కేసు కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా సుప్రీం కోర్టులో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ జరుగుతూనే ఉన్న …
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగులో జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేతలకు రూ.24 …
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి…అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు …
హైదరాబాద్: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి చేరుకుంది. ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. …
అహ్మదాబాద్: దాదాపు మూడు నెలల పాటు ఆకట్టుకున్న ప్రొ కబడ్డీ సీజన్7 ఆఖరి దశకు చేరుకుంది. గ్రూప్ దశలో టాప్2 లో ఉన్న దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ …
ముంబై: ఆకర్షణీయమైన ఫీచర్లతో టెక్నో కామన్ 12 ఎయిర్ స్మార్ట్ ఫోన్ తాజాగా భారత్లో విడుదల అయింది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ …
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకానికి …