
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్: జగన్ కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం..
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. జగన్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో …
Reflection of Reality
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. జగన్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో …
హైదరాబాద్: ప్రతిరోజూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ గేమ్ షో చివరి దశకు చేరుకుంది. ఇంటిలో మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఈ వారం ఒకరు ఎలిమినేట్ …
ముంబై: హానర్ 20 ఐ…రియల్ మీ3 ప్రొ…రెండు చైనాకు చెందిన దిగ్గజ మొబైల్స్ సంస్థలే. రెండు ఫోన్లు భారత్ లో విపరీతం గా సేల్ అవుతున్నాయి. మరి …
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఉన్న మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమాతో 100 కోట్ల షేర్ దగ్గరకొచ్చి, మహర్షి సినిమాతో 100 కోట్ల …
హైదరాబాద్: గత రెండు వారాలుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి సమ్మెపై సీఎం కేసీఆర్ మొండిగా …
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ కంటే ఆయన తండ్రి దివంగత మాజీ సీఎం, …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలని బయటపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న …
ఢిల్లీ: ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది బీహార్, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లోపు కేంద్ర …
హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తరవాత జనసేన పరిస్తితి మరింత ఘోరంగా తయారైంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఒక్క సీటే తెచ్చుకోవడం, పవన్ కల్యాణ్ పార్టీపై దృష్టి …
అమరావతి: వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న జగన్….మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లు గా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి దూరమైన ఏపీకి…రాష్ట్ర అవతరణ …
హైదరాబాద్: బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ కాస్త కామెడిగా, కాస్త ఎమోషనల్ గా సాగిపోయింది. గత రెండు ఎపిసోడ్ల నుంచి కంటెస్టంట్స్ బంధువులు ఇంటిలోకి వరుసగా అడుగుపెడుతున్నారు. …
ముంబై: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా పిక్సల్ 4, పిక్సల్ 4ఎక్స్ఎల్ ఫోన్లను న్యూయార్క్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్లు …
ఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 370 ని రాజకీయ స్వప్రయోజనాల కోసం రద్దు చేయలేదని, కేవలం దేశ …
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పోస్టల్ సర్కిల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రామీణ్ డాక్ సేవక్ మొత్తం ఖాళీలు: ఏపీ-2707, తెలంగాణ-970 పోస్టులు: బ్రాంచ్ పోస్టు …
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేశ్, శ్రీ భరత్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. మొదట ఆంధ్రప్రదేశ్ …
ఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా అయోధ్య కేసు కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా సుప్రీం కోర్టులో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ జరుగుతూనే ఉన్న …
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగులో జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేతలకు రూ.24 …
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి…అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు …
హైదరాబాద్: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి చేరుకుంది. ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. …
అహ్మదాబాద్: దాదాపు మూడు నెలల పాటు ఆకట్టుకున్న ప్రొ కబడ్డీ సీజన్7 ఆఖరి దశకు చేరుకుంది. గ్రూప్ దశలో టాప్2 లో ఉన్న దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ …
ముంబై: ఆకర్షణీయమైన ఫీచర్లతో టెక్నో కామన్ 12 ఎయిర్ స్మార్ట్ ఫోన్ తాజాగా భారత్లో విడుదల అయింది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ …
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకానికి …
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ …
అమరావతి: వైసీపీ నేత సి రామచంద్రయ్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు పై అనేక ఆరోపణలు ఉన్నాయని, అందుకే …
హైదరాబాద్: ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. ఇదే …
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా, కేస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో …
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలని ఆర్టీసీ స్ట్రైక్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లని నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే సీఎం …
ఢిల్లీ: త్వరలో పశ్చిమ బెంగాల్ లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వీటిల్లో మరోసారి సత్తా చాటాలని ఓ వైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, …
హైదరాబాద్: బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టంట్స్ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో మిగిలిన ఏడుగురు సభ్యులు మధ్యే పెద్ద రచ్చ జరుగుతుంది. సోమవారం ఎపిసోడ్లో …
ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్ప్లస్ ఇటీవలే వన్ప్లస్ 7టి ప్రొ స్మార్ట్ఫోన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్కు గాను …
హైదరాబాద్: ఇటీవలే సైరా లాంటి చరిత్రాత్మక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ …
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులని కేసీఆర్ …
నెల్లూరు: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా- పిఎం కిసాన్ పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ …
అమరావతి: సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే నాలుగు ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెడుతూ…గ్రామ …
ఢిల్లీ: దేశం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ రాజకీయ విశ్లేషుకుడు …
హైదరాబాద్: సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటిలో మిగిలిన ఏడుగురు సభ్యులని నామినేషన్లో పెట్టాడు. మొదట ఎప్పటిలాగానే ఈ వారం …
ముంబై: దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ …
అమరావతి: ఏపీలోని రైతు భరోసా పథకంపై అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలోనూ రాజకీయాలు చేస్తోందని, రైతు …
అమరావతి: ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సాయం కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సాయాన్ని మరింత పెంచుతూ ఏపీ …
ఢిల్లీ: 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో జత కట్టి ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం …
అమరావతి: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు హాట్ టాపిక్ అయిపోయారు. ఆయన త్వరలోనే గుడ్ బై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. జగన్ పెట్టిన …
అమరావతి: అధికారం చెప్పట్టిన దగ్గర నుంచి రోజుకొక సరికొత్త నిర్ణయంతో పాలన దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా …
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలని రెండు అంశాలు విపరీతంగా కుదిపేస్తున్నాయి. ఒకటి హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాగా, మరొకటి ఆర్టీసీ కార్మికులు సమ్మె. ఈ నెల 21 …
హైదరాబాద్: సన్ డే ఫన్ డే అంటూ కింగ్ నాగార్జున ఈ ఆదివారం ఎపిసోడ్లో ఇంటి సభ్యుల చేత సరదా టాస్కులు చేయించారు. మొదట 8 మంది …
ముంబై: ఇటీవలే దసరా సందర్భంగా పలు బంపర్ ఆఫర్లు ఇచ్చిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్…దీపావళి సందర్భంగా కూడా అద్భుతమైన ఆఫర్లు ఇచ్చింది. ఫ్లిప్కార్ట్లో అక్టోబర్ …