
మీలో కరోనా వైరస్ రిస్క్ ఎంత… సంజీవన్ చెప్పేస్తోంది ఇలా…!
ప్రపంచ ప్రజలకు ప్రాణ సంకటంగా పరిణమించిన కరోనా వైరస్(కొవిడ్-19)పై అనేక వార్తలు వైరల్ అవు తున్నాయి. వీటిలో ఏవి నమ్మాలి? ఏవి నమ్మకూడదు? అనేది ఇప్పుడు ప్రజలను …
Reflection of Reality
ప్రపంచ ప్రజలకు ప్రాణ సంకటంగా పరిణమించిన కరోనా వైరస్(కొవిడ్-19)పై అనేక వార్తలు వైరల్ అవు తున్నాయి. వీటిలో ఏవి నమ్మాలి? ఏవి నమ్మకూడదు? అనేది ఇప్పుడు ప్రజలను …
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీ నుండి సమావేశాలు …
ముంబై: ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి నూతన శ్రేణి వాహనాలను రాష్ట్రంలో ఆవిష్కరించింది. 2020 టీవీఎస్ ఎక్సెల్ 100, బీఎస్ -వీఐ పేర్లతో …
అమరావతి: కరోనా ప్రభావం నేపథ్యంలో ఏపీ మంత్రి ఆళ్ళ నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సినిమా హాళ్లు, మాల్స్ ఈ నెల …
భోపాల్: మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. …
తిరుపతి: కరోనా వైరస్…ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. భూగోళాన్ని చుట్టేసిన ఈ వైరస్ వేలమందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిలో తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కరోనా దెబ్బకు …
అమరావతి: కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు త్వరగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం గవర్నర్, సుప్రీం కోర్టుకు వెళ్లింది. …
అమరావతి: సీఎం జగన్ ఎస్ఈసీ రమేష్కుమార్ కేంద్రం హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై చర్చ నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తీవ్ర పదజాలంతో …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తొలుత ఆరు వారాల పాటు వాయిదా అని చెప్పిన..ఆ తరువాత కరోనా …
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో… ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి …
అమరావతి: మే31 లోపు విశాఖపట్నం వెళ్లడానికి సచివాలయ ఉద్యోగులు అంగీకారం తెలిపారు. కాకపోతే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ …
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో హఠాత్తుగా తెర పైకి వచ్చిన లేఖ.. వైరల్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ …
ముంబై: మోటరోలా మడతపెట్టే ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోటో రేజర్ ఇప్పుడు భారత్లోకి ఎంట్రీ అయింది. ప్రస్తుతం ఆన్లైన్ …
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే అంశం ఎన్నికల సంఘం చేతిలోనే ఉందని సుప్రీం కోర్టు చెప్పడంతో ఏపీలోని జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టినట్లు …
హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని కేటీఆర్ ఫాంహౌజ్పైన డ్రోన్ కెమెరాలు ఎగరేసి చిత్రీకరించిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద …
అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు 3లక్షల కోట్లు అప్పు చేశారు..60వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు …
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి ఉందని చెప్పి, ఏపీ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఇక దీనిపై ఏపీ …
అమరావతి: ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు విశాఖ తరలివెళ్లేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని చెప్పేందుకు వీలుగా …
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ సీఎం తనయ, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు పదవి దక్కనుంది. కేసీఆర్….తన కుమార్తె కవితను శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి …
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన, వైసీపీలోకి వలసల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. కడప .. ప్రకాశం జిల్లాల నుండి ఇప్పటికే పలువురు నేతలు …
హైదరాబాద్: ప్రముఖ టెలివిజన్ సంస్థ వీయు(వు)మరో అడుగు ముందుకేసింది. టెలివిజన్ పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన వీయు సరికొత్త ఫీచర్లతో ప్రీమియం వు 4కె టీవీని …
అమరావతి: టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ పోలీసులపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు స్థానిక …
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానులపై ఫోకస్ చేశారు. అందులో భాగంగానే విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియపై దృష్టి …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడటమేంటి..? అని ఆగ్రహం …
అమరావతి: ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా …
అమరావతి: ఎన్నికలు వాయిదా వేశారని చెప్పి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై వైసీపీ నేతలు తీర్వ వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా …
ముంబై: కరోనాతో భారత్లో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మనదేశంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న పేషెంట్ …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నుంచి వరుసగా నేతలు వైసీపీలోకి క్యూ కట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో …
ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో జరుగుతున్న పరిణామాలపైన కేంద్ర …
అమరావతి: కరోనా వైరస్ ప్రభావం కారణంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్ధానికపోరును ఆరు వారాలపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో ప్రతిపక్షాలు …
హైదరాబాద్: భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న సంస్థ అయిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ …
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రకటించింది. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు ఈ సేల్ జరగనుంది. …
హైదరాబాద్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్ లో …
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసేందుకు ఎన్నికల …
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఫ్యాన్ కిందకు వచ్చారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ …
అమరావతి: ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్ రమేష్ కుమార్పై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ ఈసీనే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఇక …
గుంటూరు: టీడీపీకి ఏ మాత్రం టైమ్ బాగోలేదు. వరుసగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతూనే ఉన్నారు. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల …
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని చోట్లా …
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో …
విశాఖపట్నం: కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఓ ఆరు వారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు …
హైదరాబాద్: చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 274 …
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనను చూసే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే సిద్ధాంతాలంటూ …
చీరాల: కరణం బలరాం వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడమే చీరాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. అయితే కరణం చేరి 24 గంటలు గడవక ముందే నియోజకవర్గంలో ఆమంచి వర్సెస్ …
కర్నూలు: కీలక నేతలంతా టీడీపీకి షాకుల మీద షాకులిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం …